జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వందల సంఖ్యలో నమోదువుతున్నాయి. నిత్యం పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో వాహనదారులు పట్టుబడుతున్నారు. కొందరు జరిమానాలు చెల్లిస్తుండగా, మరికొందరు జైలు శిక్షలు అనుభవిస్�
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది.