కాచిగూడ : అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎల్లవేళల అప్రమత్తంగా ఉండాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇటీవల బర్కత్పురలో వేసిన సీసీ రోడ్డు పనులను మంగళవారం
అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు.