హనుమకొండలో అవినీతి జలగలు విద్యాశాఖను పట్టిపీడిస్తున్నాయి. ప్రతి పనికీ ధర నిర్ణయించి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, నిబంధనలు పాటించని ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి నెలనెలా డబ్బులు వసూలు చేసి రూ.లక్షలు వెనకే
అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ సెక్షన్లో పనిచే�