వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుప�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధి అనంతోగు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం వద్ద శుక్రవారం చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు.