ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ హ్యాండ్లూమ్ కోసం కృషి చేయాలని కేంద్రాన్ని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రతిపాదనలు పంపాలని ప్రధాని మోదీక�
జీ-20 సమ్మిట్ వేదికగా చేనేత వస్ర్తాలను ప్రమోట్ చేయాలని ప్రధాని మోదీకి అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి శనివారం ఆయన లేఖ రాశారు.
చేనేతపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 7న ఢిల్లీలో నిర్వహించనున్న ‘హ్యాండ్లూమ్ మార్చ్'ను విజయవంతం చేయాలని అఖిల భారత పద్మశాలి సం ఘం చేనేత విభాగం పిలుపునిచ్చింది. సోమవారం మహారాష్ట్రలోని �