మాజీ మంత్రి ముఖేశ్గౌడ్ కుమారుడు, హైదరబాద్లోని గోషామహల్ నేత విక్రమ్ గౌడ్ (Vikram Goud) బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.
బీజేపీకి చెందిన పలువురు నేతలు ఆ పార్టీని వీడనున్నట్టు సమాచారం. హైదరాబాద్ గోషామహల్కు చెందిన నేత విక్రమ్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు, సినీనటి జయసుధ, ఆకుల రాజేందర్ సహా పలువురు గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్
వరంగల్ పర్యటనకు శనివారం వచ్చిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు పలు సంఘాల నాయకులు వినతులు సమర్పించారు. హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో కేటీఆర్ను �
హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గడిచిన నెల రోజులుగా ముఖ్యంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి, బీసీల ఐక్యత గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందన�