సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గుడుంబా దందా మళ్లీ మొదలైంది. ఇష్టారాజ్యంగా గుడుంబా తయారీ, రవాణా, అమ్మకాలు జరుగుతున్నాయి. పీడీ కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. గ్రామంలోని బురుజు చౌరస్తా వద్ద నిరుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చ�
వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామాన్ని భీమదేవరపల్లి, కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలానికి బదలాయిస్తూ ప్రభుత్వం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా పునర్వ్యవస్థీకరణ�