Akash Missile System | జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ 300 నుంచి 400 డ్రోన్లతో దాడులకు తెగబడింది. అయితే, దూసుకొస్తున్న ఈ డ్రోన్లను గాలిలో ఉండగాన
Indian Army: ఆకాశ్ మిస్సైల్కి సంబంధించిన వీడియోను ఇవాళ ఇండియన్ ఆర్మీ షేర్ చేసింది. టార్గెట్ ఎంగేజ్మెంట్ సామర్థ్యాన్ని ఆ మిస్సైల్ ప్రదర్శించింది. క్షిపణి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆ వీడియోలో చూపించారు.
Akash missile system | దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాష్ క్షిపణి వ్యవస్థ (Akash missile system) మరో ఘనత సాధించింది. ఏకకాలంలో నాలుగు లక్ష్యాలను ధ్వంసం చేసింది. దీంతో ఆ సామర్థ్యం ఉన్న తొలి దేశంగా భారత్ అవతరించింది.