ఉస్మానియా యూనివర్సిటీలో గత వీసీ హయాంలో సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో జరిగిన అక్రమాలపై నియమించిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని బహిర్గత పర్చాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పుట్
నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) రద్దుకు ఉద్యమిద్దామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఎన్ఈపీ ద్వారా విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు కేంద్రంలోని బీజేపీ సర