శంషాబాద్ విమానాశ్రయం మరో రికార్డును సొంతం చేసుకున్నది. కేవలం అక్టోబర్లోనే ఈ విమానాశ్రయం ద్వారా 20 లక్షల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన వారితో పోలిస్తే 16 శాతం పెరిగి 20,50,789 ప్రయాణించ�
రోజు రోజుకు హైదరాబాద్ విమానాశ్రయం గుండా ప్రయాణించేవారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. గత నెలలో ఏకంగా 17.50 లక్షల మంది ఈ విమానాశ్రయం గుండా తమ గమ్యస్థానాలకు చేరుకున్నట్లు ఎయిర్పోర్ట్ను నిర్వహిస్తున్న జీఎమ�