మలద్వారంలో దాచుకొని అక్రమం గా తరలిస్తున్న బంగారాన్ని ఎయిర్ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. గురువారం ఉదయం మస్కట్ విమానం దిగిన ఒక ప్రయాణికుడిని అను�
శంషాబాద్ ఎయిర్పోర్టులో బ్యాటరీ రూపంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అధికారులు బుధవారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.1.81 కోట్ల విలువ చేసే 2.915 కిలో గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికా�
ముంబై : ఎయిర్క్రాఫ్ట్ టాయిలెట్లో కస్టమ్స్ అధికారులు దాదాపు మూడు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇంటలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా కస్టమ్స్ అధిక