Plane Crash | అహ్మదాబాద్ గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఇందులో ఇద్దరు పైలట్లు, పది మంది క్రూ సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులున్నారు. ఇప్పటి వరకు 186 మంది వరకు మృతదేహాలను వెలికి తీశారు. అయితే, ప్
Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకు కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు వంద మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం.