అహ్మదాబాద్లో నిరుడు జూన్ 12న కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం దుర్ఘటనలో ప్రమాద కారణం ఇంకా తెలియలేదు. అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం వీలైతే ఒక సంవత్సరం లోగా తుది దర్యాప్తు నివేదికను ప్రచురించాలి. అద�
ఇటీవలి కాలంలో పెరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.