రక్షణశాఖకు భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నామని, బలోపేతం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉన్నదని తేలిపోయింది. వాయుసేన అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమ�
ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని వరుసగా భేటీ అవుతున్నా