హర్యానాలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకోలేదని, ఆ పార్టీ అంతర్గత విభేదాలే బీజేపీ గెలుపునకు కారణమైనట్టు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవ�
నామినేషన్ దాఖలు ప్రక్రియ నగరంలో జోరందుకుంది. పార్లమెంట్ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు తమ మద్ధతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జడ్ క్యాటగిరీ సెక్యూరిటీని స్వీకరించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కేంద్ర హోంమంత్రి అమిత్షా కోరారు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ..