ఢిల్లీ మద్యం విధానం కేసులో తీహార్ జైలులో కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమె కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు.
ప్రపంచంలోనే తొలిసారిగా అరుదైన సర్జరీ చేసి ఎయిమ్స్ వైద్యులు తమ ప్రతిభను చాటారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఐదేండ్ల బాలికను స్పృహలో ఉంచి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు.
AIIMS Doctors Saved Child in Mid Air | విమానం గాలిలో ఉండగా అందులో ప్రయాణించిన రెండేండ్ల పాపకు ఉన్నట్టుండి శ్వాస ఆగిపోయింది. ఆ చిన్నారి శరీరం చల్లబడిపోయింది. ఆ విమానంలో ప్రయాణించిన ఎయిమ్స్ డాక్టర్లు, ఈ విషయం తెలుసుకుని వెంటనే స�