కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్టీవో) ఉపాధ్యక్షుడు, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు. �
విద్యారంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. తెలంగాణ గురుకులాలు యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.
Vinod Kumar | విద్యారంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ గురుకులాలు యావత్తు దేశానికే
హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): అఖిలభారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఏఐఎఫ్టీవో) జాతీయ ఉపాధ్యక్షుడిగా మారెడ్డి అంజిరెడ్డి, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా పద్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పీఆర్టీయూ రాష్