ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం ఎక్కువగా ఉందని, దేశంలో ఇప్పుడు దాదాపు 37 శాతం ప్రారంభ స్థాయి పనులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నదని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచ �
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉన్నది. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 80 వేల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ తాజా నివేదిక వెల్లడించింది. �