మీడియా, సోషల్, కన్జ్యూమర్ ఇంటిలిజెన్స్లో అంతర్జాతీయ దిగ్గజం మెల్ట్వాటర్..తాజాగా హైదరాబాద్ ఏఐ హబ్ను నెలకొల్పింది. 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో ఉద్యోగుల సంఖ్యను 60 నుంచి 1
తెలంగాణను గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్గా మార్చాలనే తమ ప్రభుత్వ లక్ష్య సాధనలో యూఏఈ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సూచించారు.