అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగు చూసింది. విమానం ప్రమాదానికి గురి కాకుండా పైలట్ సుమిత్ సభర్వాల్..తన చివరి క్షణం వరకు ప్రయత్నించినట్టు..‘డెయిలీ మెయిల్' వార్తా కథన�
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన బాధితులకు సహాయం అందించడానికి రూ.500 కోట్లతో సంక్షేమ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు టాటా సన్స్, టాటా ట్రస్టులు శుక్రవారం ప్రకటించాయి.