భారత్పై పాక్ ఆర్మీ మరో అధికారి నోరు పారేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. పాకిస్థాన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌ
Indus Water Treaty | తీవ్ర ఉద్రిక్తతల వేళ భారత్పై పాక్ అధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రవాద తరహాలో తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.
India Pakistan Tension | భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ లెఫ్టినెంట్ జనరల్, పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదురీ తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్కు గతంలో ఉగ్రవా�