అగ్రిగోల్డ్ బాధితులకు అతి పెద్ద ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ అధికారుల కృషితో లక్షల మంది ఖాతాదారులకు మేలు జరగనున్నది. 2018 నుంచి ఈడీ జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆ�
అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసులపై ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న విచారణకు హైకోర్టు శుక్రవారం ముగింపు పలికింది. ఆ కేసులను ఏలూరు (ఆంధ్రప్రదేశ్) కోర్టుకు బదిలీ చేసింది. హైకోర్టులోనే విచారణ కొనసాగించాలన�