మార్కె ట్ యార్డులు కొందరు బడా లీడర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ధాన్యం ఆరబోసే స్థలంలో ఇసుక డంపులు ఏర్పాటు చేసి అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. దీంతో ధాన్యం ఆరబోసుకునేందుకు స్థలం లేక రైతులు తీవ్ర ఇబ్బ�
అన్నదాతకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. కాంగ్రెస్ నిర్లక్ష్యానికి కన్నీరే మిగులుతున్నది. కొనుగోళ్లలో జాప్యం చేయడంతో అపార నష్టం వాటిల్లింది. మొన్నటి దాకా సాగునీరందక.. పంటలను కాపాడుకోలేక ఆగమైతే.. ఇప్పుడు