మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీ, వరంగల్లోని ఎస్సార్ యూనివర్సిటీకి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) న్యూ ఢిల్లీ నుంచి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది.
వ్యవసాయ విద్యలో భారత్ ప్రపంచ గ్లోబల్ హబ్గా ఎదుగుతుందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డిప్యూ టీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.