శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కాబ్ ఇంటర్నేషనల్ మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ డీ రాజిరెడ్డి అన్నారు. సోమవారం వర్సిటీ పరిపాలన భవనంలో రెండు సంస్థల అధికారుల
మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీ, వరంగల్లోని ఎస్సార్ యూనివర్సిటీకి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) న్యూ ఢిల్లీ నుంచి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది.
వ్యవసాయ విద్యలో భారత్ ప్రపంచ గ్లోబల్ హబ్గా ఎదుగుతుందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డిప్యూ టీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.