Assam elections : అసోంలోని అధికార ఎన్డీయే కూటమికి సంబంధించి సీట్ల పంపకంపై సీఎం హిమంత బిశ్వ శర్మ క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ 89 సీట్లలో పోటీ చేస్తుందని శర్మ మంగళవారం తెలిపారు.
ప్రభుత్వం తరఫున హైకోర్టులో కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11 మంది గవర్నమెంట్ ప్లీడర్లను, 44 మంది అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లను నియమించింది. ఈ మేరకు న్యాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింద�