జనవరి 6 నుంచి మార్చి 9 వరకు సికింద్రాబాద్లోని జోగిందర్ సింగ్ స్టేడియంలోఅగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనున్నది. 17 నుంచి 21 ఏండ్ల వయస్సు అర్హతగా నిర్ణయించారు. మరింత సమాచారం కోసం దరఖాస్తుదారులు ఈస్�
ఖమ్మం జిల్లాకేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు డిఫెన్స్ విభాగం తెలిపింది.
Rahul on Agniveer | కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అగ్నివీర్ ప్రక్రియను రద్దు చేస్తామని రాహుల్గాంధీ ప్రకటించారు. యువత కోసం పాత విధానంలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ జరుపుతామని రాహుల్ హామీ ఇచ్చారు.