సికింద్రాబాద్లో చోటుచేసుకొన్న అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో 98 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఇందులో 70 ఎంఎంటీఎస్ రైళ్లు ఉండగా, 28 రెగ్యులర్ రైళ్లు ఉన్నట్టు వెల్లడిం�
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆయా రంగాల నిపుణులతో సాకల్యంగా చర్చించే అలవాటు మోదీ సర్కారుకు ఎన్నడూ లేదు. తమ నిర్ణయం మూలంగా ప్రజలు కష్టనష్టాలకు గురైనా పట్టదు. హఠాత్తుగా పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు తీర్థ