దక్షిణాదిలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందారు మంజుల. ఎన్నో హిట్ చిత్రాల్లో భాగమయ్యారు. తాజాగా ఆమె మనవరాలు జోవికా విజయ్ కుమార్ ‘అగధ’ చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయమవుతున్నది.
నిర్మాతగా భారీ విజయాల్ని సొంతం చేసుకున్న ఎం.ఎస్.రాజు.. దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’.