ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రానికి చెందిన హుస్సేన్ షరీఫ్ తాపీ మేస్త్రీగా పనిచేస్తుండేవాడు. అతడు కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యాడు. భార్య హసీనా ఇంటి వద్దే బట్టలు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోష�
గత మ్యాచ్లో పాకిస్థాన్పై అద్భుత విజయం సాధించి ఊపుమీదున్న జింబాబ్వే.. బంగ్లాదేశ్తో చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.