Bomb blast | ఆఫ్ఘనిస్థాన్లోని మజార్-ఎ-షరీఫ్లో గురువారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో తాలిబన్లు నియమించిన ప్రావిన్షియల్ గవర్నర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ
న్యూఢిల్లీ: సిక్కు మతంలో గురు గ్రంథ్ సాహిబ్ ( Guru Granth Sahib )కు విశిష్ట స్థానం ఉంది. సిక్కు మతస్తులు ఆ గ్రంథాలను అత్యంత పవిత్రంగా చూస్తారు. ఆ గ్రంధాలను బ్రతికి ఉన్న గురువులుగా వాళ్లు భావిస్తారు. ఆ గ్రంథాల్�