బీహార్లోని ఓటర్ల జాబితాపై చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డుల్లో తేడాలు గుర్తించిన దాదాపు 3 లక్షల మంది ఓటర్లకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటీసుల�
భారత్-అఫ్గానిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు కాస్త మెరుగుపడుతున్నాయి. దాదాపు ఐదేండ్ల తర్వాత అఫ్గాన్ పౌరులకు వీసాలు జారీచేయటాన్ని భారత్ పునరుద్ధరించింది.