లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఈసారి 200 సీట్లు కూడా దాటబోవని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన సెంటిమెంట్ ఉందని సోమవారం కోల్కతాలో ఆయన పేర్కొన్న
ప్రజాస్వామ్య భారతం గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నదని సుప్రీంకోర్టు న్యాయవాది, హక్కుల ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు.