లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, అలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్లపాటు జైలు శిక్ష విధించబడుతుందని మంచిర్యాల జిల్లా ఇన్చార్జి వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా.అనిత అన్నారు. గురువారం జిల్లా వైద్య, ఆరోగ్యశా�
వాతావరణ అనుకూల, మేలైన రకాలను మాత్రమే ఎంచుకొని పంటలు సాగు చేయాలని ఉత్తర తెలంగాణ మండల రైతులకు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పీ రఘురాంరెడ్డి సూచించారు.