వేములవాడ దవాఖాన అరుదైన వైద్య సేవలకు కేరాఫ్గా నిలుస్తున్నది. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చొరవ, ఎమ్మెల్యే రమేశ్బాబు కృషితో సకల సౌకర్యాలతో గ్రామీణ పేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నది. రాష్ట్రంలోని అతిప
వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన వంద పడకల దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెం