పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకుంటేనో, లేదా సుదూర పర్యటక ప్రాంతాలకు పదిమందీ కలిసి పోవాలనుకుంటేనో మనం నెల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాం. అదే రెస్టారెంట్కి వెళ్లాలనుకున్నామంటే..
రైలు టికెట్ల రిజర్వేషన్లలో చేపట్టిన ప్రధాన మార్పు దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. గతంలో ఉన్న ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని 120 నుంచి 60 రోజులకు తగ్గిస్తూ రైల్వే అక్టోబర్ 16న ప్రకటన చేసింద�
Advance Booking | రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ (Advance Booking)ను 120 రోజుల నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే బోర్డు ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు (Train Ticket Booking Rule) నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ను 120 రోజుల నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. నవంబరు 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని గురువారం ప్రకటించింది. అంటే, 60 రోజుల లోపు ప్రయాణానికే రైలు టికెట్�