ప్రజలు ఇష్టంగా తినే ఆహార పదార్థాలను కల్తీ చేసినా, నాసిరకంగా తయారు చేసి విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. స్టేట్ ఫుడ్ సేప్టీ కమిషనర్ �
అపరిశుభ్రమైన వాతావరణంలో కల్తీ పదార్థాలతో తయారు చేసిన మోమోస్ తిని ఓ మహిళ మృతిచెందగా, సుమారు 100 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.