ఐటీఐ విద్యనభ్యసించే వారికి టీజీఎస్ఆర్టీసీ (ITI Admissions) ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్, వరంగల్లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున�
సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది నవోదయ విద్యాలయం ప్రారంభమయ్యే అవకాశం లేదు. కేంద్రం జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరు చేసినప్పటికీ ఈ ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు జరగడం లేదు. 2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ
B Arch | బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఎన్ఎఫ్ఏయూ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోని 10 కాలేజీల్లో 830 బీ ఆర్కిటెక్చర్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం నుంచి ఈ నెల 22 వ�
వరంగల్: యూజీ ఆయుష్ వైద్య కోర్సులో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్ వైస