ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు రాథోడ్ రమేశ్ (57) శనివారం కన్నుమూశారు. ఉదయం అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు వైద్యం కోసం ఆదిలాబాద్ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు.
CM Revanth Reddy | మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీ.నర్సారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రజలకు ఆయన అనేక సేవలంద�
Protest | గిరిజన మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ సోయంబాపురావు (MP Soyam Babu Rao ) పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
ఎంపీ సోయం బాపురావ్పై కేసు | నిర్మల్ జిల్లా భైంసాలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్పై భైంసా పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.