పంటలు కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలకు నిరసనగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ వద్ద హైదరాబాద్- నాగ్పూర్ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల పెద్ద ఎత్తున ఆందోళ
ఎండలు మండుతున్నాయి. సోమవారం 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డు నంబర్-2 ఆవరణలో ప్రతి సోమవారం ఎడ్ల అంగడి జరుగుతుంది.