వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిని కోరిన ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 2 : రైతులు పండించిన శనగ పంట కొనుగోలు పరిమితిని పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని ఆదిలాబాద్ �
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలింబా(కే)లో బీరప్ప ఆలయంలో పూజలుకుంటాల, ఏప్రిల్ 2 : నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి దశల వారీగా కృషి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి �
మున్సిపల్చైర్మన్ జోగు ప్రేమేందర్బంగారుగూడలో బీటీ రోడ్డు పనులకు భూమిపూజఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 2: పట్టణంలో సేకరించిన తడి, పొడి చెత్తను డంప్యార్డుకు తరలించి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేయ
మందమర్రి, ఏప్రిల్ 2 : కొవిడ్-19 వ్యాక్సిన్పై రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, యువకులు, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ప్రజలు, సన్నిహితులకు అవగాహన కల్పించాలని మందమర్రి మండల వ�
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావురోడ్డు మరమ్మతు పనులు ప్రారంభంమంచిర్యాల అర్బన్(హాజీపూర్), ఏప్రిల్ 2: తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి ద�
జీఎం చింతల శ్రీనివాస్సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం మందమర్రి రూరల్, ఏప్రిల్ 2 : ఈ నెల 5, 6, 7వ తేదీల్లో ఈపీ ఆపరేటర్ల ఎంపిక ఉంటుందని జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం సంబంధిత అ�
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 2 : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గుడ్ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణంతో పాటు ఆయా చోట్ల చర్చిల్లో పాస్టర్లు ఏసు సందేశాన్ని వినిపించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు
గురుకుల విద్యార్థులకు గ్రామాల్లోనే పాఠ్యాంశాల బోధనఅనుమానాలు నివృత్తి చేస్తున్న టీచర్లుచదువులో సహకారం అందిస్తున్న స్వేరోలుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,400 కేంద్రాలుబోథ్, ఏప్రిల్ 1 : గురుకుల విద్యార్థు�
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 1: జిల్లాలో కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పోలీసులు స్థానికంగా ఉండే దవాఖాన ల్లోనే వైద్య సేవలు వినియోగించుకోవచ్చని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన పోలీసుల డైరీని ఎస్ప�
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 1: పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందు కు సాగుతున్నామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం రూ.83 లక�
ఈ యేడాది మంచిర్యాల జిల్లాకు కేటాయింపుగతేడాదికంటే పెరిగిన పంటల రుణంరైతులను ఇబ్బందులు పెట్టవద్దంటూ బ్యాంకర్లకు ఆదేశాలుమంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 1 : రైతులకు పెట్టుబడులు భారం కాకుండా ఈ ఏడాది ప్రభుత్వం ర�
మంచిర్యాల జిల్లాలో 90.10 శాతం పన్నుల వసూలులక్ష్యం : రూ. 5.83 కోట్లుఇంకా వసూలు చేయాల్సింది : రూ. 57.19 లక్షలుహాజీపూర్, ఏప్రిల్ 1 : 2020-2021 ఆర్థిక సంవత్సరం ముగిసింది. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు మాత్రం పూర�