యువతరం గర్జించింది. విద్యార్థి లోకం కదలివచ్చింది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా యువతీయువకులు సభకు హాజరయ్యారు. “మా సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించాలి. వేలాది మందికి ఉపాధి కల్పించే సీసీఐని మూసివేస్తే చ
యువత ఉద్యోగాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్లో మూతపడిన సిమెంటు పరిశ్ర�