ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని పలువురు వక్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం(టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్ర�
ఆదిలాబాద్ జిల్లాలో మూతబడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కంపెనీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది.. స్థానిక యువత ఉపాధికి, పరిశ్రమ అభివృద్ధికి ఆటంకంగా �
ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ పునరుద్ధరణ అనేది కేవలం ఒక పరిశ్రమకు సంబంధించిన అంశం కాదు. ఇది వే లాది కుటుంబాల జీవనాధారం, జిల్లా పారిశ్రామిక భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధ
రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పునరుద్ధరణకు కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్టు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పదేండ్లుగా బ�