రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు (IPS Promotions) లభించాయి. అదనపు డీజీలుగా ఉన్న ఐదుగురు అధికారులను డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
టిప్లైన్స్ ఆధారంగా తెలంగాణలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన చైల్డ్ అబ్యూజ్ కేసుల్లో 43 మందిని అరెస్టు చేసినట్టు రాష్ట్ర సీఐడీ పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కోల్కతా, ఆగస్టు 11: బెంగాల్లో అధికార తృణమూల్ నేతలే లక్ష్యంగా సోదాలు, అరెస్టులు చేపడుతున్న ఈడీ.. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసింది. ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులకు గురువారం నోటీసులు జారీచేసిం