రాజోళి మండల పరిధిలోని తూర్పు గార్లపాడు గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ దగ్గర ఏపీకి చెందిన గ్రామస్తులు పోలీస్ అధికారులతో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఆర్థిక, సామాజిక, రాజకీయ, వి ద్య, ఉపాధి కుల వివరాల ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
Telangana | భారత్మాల రహదారి నిర్మాణ పనులను పరిశీలించడానికి జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం గట్టు మండలం లో పర్యటించారు. తప్పెట్లమొర్సు, ఆరగిద్ద ప్రాంతాల్లో రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం ఎస