రైతులకు గన్నీ సంచులను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ ఆదేశించారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘గన్నీ సంచుల కొరత.. ఎగబడ్డ రైతులు’ అనే కథనం ప్రచుర�
మండల కేంద్రంలోని శ్రీ అనంత ఆగ్రో రైస్ మిల్లును రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం సీజ్ చేశారు. 2022-2023 ఖరీఫ్, రబీ సీజన్లలో 3,191 మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకున్నారు. కొన�