ఈ నెల 29, 30 తేదీల్లో వేలాది మంది బీసీలతో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర�
హైకోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్గా తేరా రజనీకాంత్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి పేరిట గురువారం జీవో జారీ అయ్యింది. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆ ఉత్తర్వులు అమల్ల�