వాతావరణ మార్పులతో భారత్ జీడీపీకి 2070 నాటికి 24.7 శాతం నష్టం వాటిల్లొచ్చని ఏడీబీ నివేదిక వెల్లడించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ నష్టం 16.9 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. పెరుగుతున్న సముద్ర మట్టాలు, తరిగిపోతు�
అంతర్జాతీయ అనిశ్చితితో ఎగుమతులు నెమ్మదించడం, అసమాన వర్షపాతం కారణంగా వ్యవసాయ దిగుబడిలో తగ్గుదల భారత్ ఆర్థికాభివృదిపై ప్రభావం చూపుతుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తెలిపింది.
భారత్కు ప్రపంచ బ్యాంక్ షాకిచ్చింది. జీడీపీ అంచనాను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) దేశ వృద్ధిరేటు 6.3 శాతానికే పరిమితం కావచ్చని మంగళవారం తమ తాజా నివేదిక ‘ఇండియా డెవలప్మెంట్ అప్డేట్'లో పేర్కొన్నద�
8.7% కాదు..7.2 శాతమే న్యూఢిల్లీ, జూలై 21: భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) కోత పెట్టింది. కొవిడ్ ప్రభావానికి తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయినందున