‘నటులు వయసును దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో ఉన్నంత యాక్టివ్గా ఇప్పుడు ఉండలేకపోతున్నాననే విషయం నాకు కూడా తెలుసు. ప్రేక్షకులు మనల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలంటే కొన్ని తగ్గించుకోవాలి. అందుకే సినిమాలను త�
కామారెడ్డిలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సోమవారం సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని బాంబే క్లాత్ను ఆయన ప్రారంభించారు. తమ అభిమాన హాస్య నటుడిని చూసేందుకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమాన�
బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రక్షాబంధన్ను పురస్కరించుకుని ఈ స�
ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ రాగా సప్తస్వరం 35వ వార్షికోత్సవం సందర్భంగా హాస్యనటుడు బ్రహ్మానందానికి జీవితసాఫల్య పురస్కారం, స్వర్ణకంకణ ప్రదానోత్సవం రవీంద్రభారతిలోని మెయిన్హాలులో బుధవారం నిర్వహించారు.