బేగంపేట్: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగ వ్యాక్సిన్ వేయించుకోవాలని సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి సూచించారు. యాక్షన్ ఎయిడ్ సంస్థ రూపొందించిన కొవిడ్పై అవగాహన ప్రచార యాత్�
చిక్కడపల్లి :కరోనా సంక్షోభం వల్ల లక్షలాదిమంది బాలలు చదువులకు దూరమవుతున్నారని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెర్చేందుకు అనుమతి ఇవ్వాలని వారు ప్�
సిద్దిపేట : కొవిడ్ ఉధృతి నేపథ్యంలో రోగులకు ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని, అలాంటి ఆక్సిజన్ అందించే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను క్లిష్ట సమయంలో తమ వంతు సామాజిక బాధ్యతగా యాక్షన్ ఏయిడ్ సంస్థ ఉచితంగా ఇవ్వటం అభినందన�