శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోకి చొరబడేందుకు సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి లాంచ్ప్యాడ్స్ వద్ద సుమారు 150 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారు. అలాగే సుమారు 500 నుంచి 700 మంది ఉగ్రవాదులు 11 శిబిరాల్లో శిక్షణ పొందుతున�
శ్రీనగర్: భారత్లోకి చొరబడేందుకు జమ్ముకశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి సుమారు 200 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం తెలిపారు. భారత